23 May 2026, Saturday
BREAKING
వ్యాపారం

చమురు 110 డాలర్లు దాటడంతో సెన్సెక్స్‌ 416 పాయింట్లు పతనం

By రాజేష్ కుమార్ 29 Apr 2026, 04:54 AM Updated: 23 May 2026, 06:11 PM 4237 views
అంతర్జాతీయంగా చమురు ధర 110 డాలర్లు దాటడంతో దేశీయ స్టాక్ మార్కెట్ 416 పాయింట్ల పతనమైంది.
క్రూడాయిల్ రేట్లు పెరగడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తలెత్తుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. మదుపుదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

రాజేష్ కుమార్

రాజకీయ విశ్లేషకుడు. 15 సంవత్సరాల అనుభవం.

Related Stories