23 May 2026, Saturday
BREAKING
క్రీడలు

ఫెరీరా అర్ధశతకంతో పంజాబ్‌కు తొలి ఓటమి రుచి చూపిన రాజస్థాన్‌

By కిషోర్ కుమార్ 29 Apr 2026, 07:24 AM Updated: 23 May 2026, 06:26 AM 6865 views
ఈ సీజన్‌లో ఇంతవరకు ఓటమి ఎరగని పంజాబ్ కింగ్స్‌కు ఫెరీరా అర్ధశతకంతో రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేశారు.
భారీ స్కోర్ సాధించిన పంజాబ్‌ను ఛేజ్ చేయడంలో ఫెరీరా 52 పరుగుల ఇన్నింగ్స్ కీలకంగా మారింది. చివరి ఓవర్లలో ఆట గమనం రాయల్స్ వైపు మారిపోయింది.

కిషోర్ కుమార్

క్రీడా విలేఖరి.

Related Stories